పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-06-15T14:38:09+05:30 IST

జిల్లాలోని పాల్వంచ సితారాంపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌‌లో అగ్నిప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాల్వంచ సీతారాంపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Updated Date - 2021-06-15T14:38:09+05:30 IST