భద్రాద్రికి పయనమైన గవర్నర్ తమిళిసై

ABN , First Publish Date - 2022-04-11T13:22:08+05:30 IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సికింద్రాబాద్‌ నుంచి భద్రాద్రికి పయనమయ్యారు.

భద్రాద్రికి పయనమైన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సికింద్రాబాద్‌ నుంచి భద్రాద్రికి పయనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున రైలులో కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న గవర్నర్ అక్కడి నుంచి  రోడ్డుమార్గంలో భద్రాద్రికి పయనమయ్యారు. నేడు భద్రాచలంలోని మిథిలాస్టేడియంలో జరుగనున్న శ్రీసీతారాముని మహాపట్టాభిషేకం వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొననున్నారు. 

Updated Date - 2022-04-11T13:22:08+05:30 IST