ముర్రిగూడ ఏఈకి ఉత్తమ అధికారి అవార్డు
ABN , First Publish Date - 2021-01-21T06:18:53+05:30 IST
ఫ్లోరోసిస్ ప్రాంతమైన మండలంలో సకాలంలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసిన ఏఈ వెంకటేశ్వర్లుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారి అవార్డు ప్రకటించారు.
మర్రిగూడ, జనవరి 20 : ఫ్లోరోసిస్ ప్రాంతమైన మండలంలో సకాలంలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసిన ఏఈ వెంకటేశ్వర్లుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారి అవార్డు ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ హైదరాబాద్లో బుధవారం అవార్డు అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్మితా సబర్వాల్ అభినందించారు. విధి నిర్వహణలో ఫ్లోరైడ్ ప్రభావితమైన మండలానికి కృష్ణాజలాలు అందించేందుకు తనవంతుగా కృషిచేసి ఉత్తమ పురస్కార్