ముర్రిగూడ ఏఈకి ఉత్తమ అధికారి అవార్డు

ABN , First Publish Date - 2021-01-21T06:18:53+05:30 IST

ఫ్లోరోసిస్‌ ప్రాంతమైన మండలంలో సకాలంలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసిన ఏఈ వెంకటేశ్వర్లుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారి అవార్డు ప్రకటించారు.

ముర్రిగూడ ఏఈకి ఉత్తమ అధికారి అవార్డు
స్మితసబర్వాల్‌ నుంచి అవార్డు అందుకుంటున్న ఏఈ వెంకటేశ్వర్లు

మర్రిగూడ, జనవరి 20 : ఫ్లోరోసిస్‌ ప్రాంతమైన మండలంలో సకాలంలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసిన ఏఈ వెంకటేశ్వర్లుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారి అవార్డు ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ హైదరాబాద్‌లో బుధవారం అవార్డు అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్మితా సబర్వాల్‌ అభినందించారు. విధి నిర్వహణలో ఫ్లోరైడ్‌ ప్రభావితమైన మండలానికి కృష్ణాజలాలు అందించేందుకు తనవంతుగా కృషిచేసి ఉత్తమ పురస్కార్‌

Updated Date - 2021-01-21T06:18:53+05:30 IST