రుక్మిణికి ఉత్తమ ఎన్ఎ్సఎస్ ప్రోగ్రామింగ్ అవార్డు
ABN , First Publish Date - 2022-09-26T06:17:46+05:30 IST
స్థానిక ఎన్పీ సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్ఎ్సఎస్ అధికారిణి రుక్మిణి పుల్లేపునకు ఉత్తమ జాతీయ స్థాయి ఎన్ఎ్సఎస్ ప్రోగ్రామింగ్ అవార్డు లభించింది.
చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 25: స్థానిక ఎన్పీ సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్ఎ్సఎస్ అధికారిణి రుక్మిణి పుల్లేపునకు ఉత్తమ జాతీయ స్థాయి ఎన్ఎ్సఎస్ ప్రోగ్రామింగ్ అవార్డు లభించింది. ఈమె సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమేగాక ఆరోగ్య సమస్యలు, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించినందుకు గాను 2019-20 సంవత్సరానికి ఎన్ఎ్సఎస్ జాతీయ అవార్డు పొందారు. ఎన్సీసీ డే సందర్భంగా శనివారం మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ నుంచి ఆమె అవార్డు అందుకు న్నారు. జాతీయ అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు.