Benz Circle లో 5కే రన్ ప్రారంభించిన అడిషినల్ డీజీపీ రవిశంకర్

ABN , First Publish Date - 2021-10-24T14:05:36+05:30 IST

క్యాన్సర్‎పై అవగాహన కల్పిస్తూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్ద 5కే రన్‎ను జెండా ఊపి అడిషినల్ డీజీపీ రవిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రేస్ క్యాన్సర్

Benz Circle లో 5కే రన్ ప్రారంభించిన అడిషినల్ డీజీపీ రవిశంకర్

విజయవాడ: క్యాన్సర్‎పై అవగాహన కల్పిస్తూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్ద 5కే రన్‎ను నిర్వహించారు. ఆదివారం ఉదయం అడిషినల్ డీజీపీ రవిశంకర్  జెండా ఊపి 5కె రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధినేత, రిటైడ్ ఐజీ సుజాతరావును డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు, పలువురు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.

Updated Date - 2021-10-24T14:05:36+05:30 IST