బెంగళూరులోనే అత్యధిక Covid కేసులు
ABN , First Publish Date - 2022-03-06T16:41:43+05:30 IST
రాష్ట్రంలోని 30 జిల్లాల్లో కేవలం బెంగళూరులోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. శనివారం 278 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 182 మంది, శివమొగ్గ 14, మైసూరు 12 మంది ఉన్నారు. 19
బెంగళూరు: రాష్ట్రంలోని 30 జిల్లాల్లో కేవలం బెంగళూరులోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. శనివారం 278 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 182 మంది, శివమొగ్గ 14, మైసూరు 12 మంది ఉన్నారు. 19 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదు కాగా, 8 జిల్లాల్లో ఒకకేసు కూడా నమోదు కాలేదు. 458 మంది కోలుకోగా ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా 3,286 మంది చికిత్సలు పొందుతున్నారు.