ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి

ABN , First Publish Date - 2022-05-17T05:20:15+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే

- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

ఎలిగేడు, మే 16 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో 29మందికి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. జడ్పీ వైస్‌చైర్మపర్సన్‌ మండిగ రేణుకరాజనర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతిమోహన్‌రావు, సర్పంచ్‌ బూర్ల సింధూ జ, పీఎసీఎస్‌ చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మాడ కొండాల్‌రెడ్డి, తహసీల్దార్‌ పద్మావతి, డీటీ డాక్టర్‌ రాముడు, ఎంపీడీవో శ్రీనివాస్‌ మూర్తి, ఎంపీవో అనిల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భైరెడ్డి రాంరెడ్డి, సర్పం చ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:20:15+05:30 IST