వ్యవసాయ కూలీలపై తేనెటీగల దాడి
ABN , First Publish Date - 2021-11-26T23:23:17+05:30 IST
జిల్లాలో పొలంలో పనులు చేస్తున్న 35 మంది వ్యవసాయ
కర్నూలు: జిల్లాలో పొలంలో పనులు చేస్తున్న 35 మంది వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కూలీలు బావిలోకి దూకారు. ముగ్గురు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధిత కూలీలను నందికొట్కూరు వాసులుగా గుర్తించారు.