Srikakulamలో ఎలుగుబంటి బీభత్సం

ABN , First Publish Date - 2022-06-20T19:11:05+05:30 IST

జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది.

Srikakulamలో ఎలుగుబంటి బీభత్సం

శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామంలో దాదాపు ఏడుగురిపై ఎలుగుబంటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎలుగుబంటి దాడులతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-06-20T19:11:05+05:30 IST