మా అభ్యంతరాలు పట్టించుకోరా?: బీసీసీఐ
ABN , First Publish Date - 2020-03-28T09:52:36+05:30 IST
భవిష్యత్లో నిర్వహించాల్సిన టోర్నీలకు సంబంధించి తమ అభ్యంతరాలను ఐసీసీ పట్టించుకోకపోవడంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది..
ముంబై: భవిష్యత్లో నిర్వహించాల్సిన టోర్నీలకు సంబంధించి తమ అభ్యంతరాలను ఐసీసీ పట్టించుకోకపోవడంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. 2023-31 కాలంలో నిర్వహించే పలు టోర్నీల ఆతిథ్యానికి అనుబంధ సభ్య దేశాల నుంచి అభిప్రాయాలను ఐసీసీ కోరింది. అయితే ఆ టోర్నమెంట్ల వల్ల ద్వైపాక్షిక సిరీ్సలు దెబ్బతింటాయని బీసీసీఐ అంటోంది.