సుప్రీం కోర్టు తీర్పు సరికాదు : ఎర్ర
ABN , First Publish Date - 2021-05-07T10:20:30+05:30 IST
సుప్రీం కోర్టు తీర్పు సరికాదు : ఎర్ర
రాంనగర్, మే 6 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రశ్నించారు. మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.