Bapatla: వాడరేవు, నిజాంపట్నం మత్స్యకారుల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2022-06-24T20:38:47+05:30 IST
జిల్లాలోని చీరాల మండలంలో వాడరేవు, నిజాంపట్నం మత్స్యకారుల మధ్య తీరంలో ఘర్షణ చోటు చేసుకుంది.
బాపట్ల: జిల్లాలోని చీరాల మండలంలో వాడరేవు, నిజాంపట్నం మత్స్యకారుల మధ్య తీరంలో ఘర్షణ చోటు చేసుకుంది. వాడరేవు మత్స్యకారులు వేట సాగిస్తుండగా నిజాంపట్నం మత్స్యకారులు బలవంతంగా వలలను లాక్కెళ్ళిపోయారు. వలల విలువ రెండు లక్షల వరకు ఉంటుందని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ వలలను ఇప్పించాలని వాడరేవు మత్స్యకారులు డిమాండ్ చేశారు.