Bapatla: రైలు పట్టాలపై యువకుని మృతదేహం

ABN , First Publish Date - 2022-05-20T18:08:30+05:30 IST

జిల్లాలోని చీరాల ఫైర్ ఆఫీస్ గేట్ సమీపంలో రైలు పట్టాలపై యువకుని మృతదేహం లభ్యమైంది.

Bapatla: రైలు పట్టాలపై యువకుని మృతదేహం

బాపట్ల: జిల్లాలోని చీరాల ఫైర్ ఆఫీస్ గేట్ సమీపంలో రైలు పట్టాలపై యువకుని మృతదేహం లభ్యమైంది. మృతుని జేబులో గుర్తింపు కార్డు ఆధారంగా బీహార్‌కు చెందిన కుమార్ ప్రసాద్(33)గా పోలీసులు గుర్తించారు. రైలు నుండి నిద్రమత్తులో జారిపడి మరణించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-05-20T18:08:30+05:30 IST