నేటి నుంచి యాధావిధిగా బ్యాంకుల పనివేళలు

ABN , First Publish Date - 2020-06-01T09:36:53+05:30 IST

జిల్లాలో సోమవారం నుంచి బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు యాధా విధిగా

నేటి నుంచి యాధావిధిగా బ్యాంకుల పనివేళలు

గుంటూరు, మే 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు యాధా విధిగా పనిచేస్తాయని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ పి.వెంకటేశ్వరరావు తెలి పారు.  బ్యాంకుల్లో ఖరీఫ్‌ పంట రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారం భమౌతుందన్నారు.  రైతులు బ్యాంకులు, సహకార సంఘాల్లో పంట రుణా లు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడైనా బ్యాంకులు, సహకార సంఘాలు సమయపాలన పాటించకపోతే 8008104044, 9490347349, 0863-2232953కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Updated Date - 2020-06-01T09:36:53+05:30 IST