Bandi Sanjay: ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మార్చాలా.. వద్దా: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-09-23T02:20:51+05:30 IST

ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మార్చాలా.. వద్దా అని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన

Bandi Sanjay: ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మార్చాలా.. వద్దా: బండి సంజయ్‌

హైదరాబాద్: ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మార్చాలా.. వద్దా అని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ భారత్‌-పాక్ క్రికెట్ జరిగే ప్రతిసారి పాతబస్తీలో పాక్ జెండాలు పట్టుకుని తిరిగేవారని, బీజేపీ వచ్చాక జాతీయ జెండాలు పట్టుకున్నారని తెలిపారు. మునుగోడు ఓట్ల కోసమే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని విమర్శించారు. పార్లమెంట్‌లో అంబేద్కర్ విగ్రహం పెట్టిన పార్టీ బీజేపేనని చెప్పారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చిన పార్టీ బీజేపేనని బండి సంజయ్ గుర్తుచేశారు. 

Updated Date - 2022-09-23T02:20:51+05:30 IST