బండి సంజయ్ ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా
ABN , First Publish Date - 2022-01-04T22:52:02+05:30 IST
న్యూఢిల్లీ: తన హక్కులకు భంగం కలిగిందంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాసిన ఫిర్యాదు లేఖపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు.
న్యూఢిల్లీ: తన హక్కులకు భంగం కలిగిందంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాసిన ఫిర్యాదు లేఖపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. 48 గంటల్లో నిజ నిర్ధారణ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖను ఆదేశించారు. దీనికి సంబంధించి తెలంగాణ అధికారులకు ఇప్పటికే నోటీసులు అందినట్లు సమాచారం. ప్రివిలేజ్ మోషన్ కింద స్పీకర్కు సంజయ్ లేఖ రాశారు.