అసదుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్
ABN , First Publish Date - 2022-05-26T02:13:02+05:30 IST
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ నేత బండి సంజయ్ సవాల్ విసిరారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలన్నారు.
హైదరాబాద్: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ నేత బండి సంజయ్ సవాల్ విసిరారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలన్నారు. ‘‘శవాలు వస్తే మీకు.. శివలింగాలు వస్తే మాకు. వేములవాడ ఆలయంలో దర్గా పోవాలంటే.. రామ రాజ్యం రావాలి. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో తుడిచేస్తాం’’ బండి సంజయ్ ప్రకటించారు.