అమరుల నేలపై.. నియంతల రాజ్యం: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2021-01-24T09:09:30+05:30 IST

నేతాజీ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఎంతోమంది యువత రక్తం చిందించారని, ఆ అమరుల నెత్తుటి మడుగుల్లో నియంతలు, నికృష్టులు రాజ్యమేలుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు

అమరుల నేలపై.. నియంతల రాజ్యం: బండి సంజయ్‌

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): నేతాజీ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఎంతోమంది యువత రక్తం చిందించారని, ఆ అమరుల నెత్తుటి మడుగుల్లో నియంతలు, నికృష్టులు రాజ్యమేలుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. నేతాజీ జయంతి సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్‌, పార్టీ నాయకులు బోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated Date - 2021-01-24T09:09:30+05:30 IST