ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పులపాలు చేశారు: బండి సంజయ్
ABN , First Publish Date - 2021-06-23T22:52:35+05:30 IST
ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పులపాలు చేశారు: బండి సంజయ్
హైదరాబాద్: ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పులపాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీకి భయపడి గడీల నుంచి బయటకు వస్తున్నారని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాభివృద్ధికి రూపాయి కేటాయించలేదన్నారు. ప్రతి స్కీంకు కేంద్రం ప్రభుత్వమే నిధులు ఇస్తోందని చెప్పారు. గడీల పాలన అంతం కావాలంటే బీజేపీకి పట్టంగట్టాలన్నారు.