కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బండి సంజయ్

ABN , First Publish Date - 2021-05-13T20:51:34+05:30 IST

ఎంపీ బండి సంజయ్ గురువారం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.

కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బండి సంజయ్

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గురువారం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ వార్డులో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, మరికొంత మంది సిబ్బందిని నియమించాలని నోటిఫికేషన్లు ఇచ్చినా వైద్య శాఖలో చేరేందుకు ముందుకు రావడం లేదన్నారు. పర్మినెంట్ ఉద్యోగ హామీ ఇస్తే వస్తారని బండి సంజయ్ అన్నారు.

Updated Date - 2021-05-13T20:51:34+05:30 IST