‘సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతా’
ABN , First Publish Date - 2021-03-07T19:03:48+05:30 IST
‘సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతా’
విశాఖ: విజయసాయిరెడ్డి జీవీఎంసీ ఎన్నికల కోసం 10 రోజుల్లో రూ.400 కోట్లు వసూలు చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలు, గుత్తేదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు బయటపెడతానని పేర్కొన్నారు.