‘సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతా’

ABN , First Publish Date - 2021-03-07T19:03:48+05:30 IST

‘సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతా’

‘సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతా’

విశాఖ: విజయసాయిరెడ్డి జీవీఎంసీ ఎన్నికల కోసం 10 రోజుల్లో రూ.400 కోట్లు వసూలు చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలు, గుత్తేదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు బయటపెడతానని పేర్కొన్నారు.

 

Updated Date - 2021-03-07T19:03:48+05:30 IST