సీనియర్లను బయటకు పంపి పార్టీని బీజేపీకి అప్పగిస్తాడేమే: బాల్కసుమన్

ABN , First Publish Date - 2022-02-27T22:24:08+05:30 IST

సీనియర్లను బయటకు పంపి పార్టీని బీజేపీకి అప్పగిస్తాడేమే: బాల్కసుమన్

సీనియర్లను బయటకు పంపి పార్టీని బీజేపీకి అప్పగిస్తాడేమే: బాల్కసుమన్

హైదరాబాద్: రేవంత్ రెడ్డిలో విషం తప్ప, విషయం లేదని టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ విమర్శించారు. నైనీ బ్లాక్‌లో ఉన్న నిలువలు ఎన్ని? సింగరేణి టర్నోవర్ ఎంత? అని ఆయన ప్రశ్నించారు. రూ. 50 వేల కోట్ల కుంభకోణం జరిగింది అనడానికి సిగ్గుందా? అని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీజేపీకి కోవర్ట్‌గా మారిండనే అనుమానం ఉందన్నారు. సీనియర్లను బయటకు పంపి కాంగ్రెస్‌ను బీజేపీకి అప్పగిస్తాడేమో? అని అనుమానం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-02-27T22:24:08+05:30 IST