వారికి YCP ప్రభుత్వం చేసిన లబ్ది మరో ప్రభుత్వం చెయ్యలేదు: బాలినేని

ABN , First Publish Date - 2022-06-24T18:30:37+05:30 IST

కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం(YCP government) చేసిన లబ్ది మరో ప్రభుత్వం చెయ్యలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) పేర్కొన్నారు.

వారికి YCP ప్రభుత్వం చేసిన లబ్ది మరో ప్రభుత్వం చెయ్యలేదు: బాలినేని

Prakasam : కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం(YCP government) చేసిన లబ్ది మరో ప్రభుత్వం చెయ్యలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు న్యాయం చెయ్యలేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అప్పుడెందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఆత్మకూరులో 70 వేల నుంచి లక్ష మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారని బాలినేని జోస్యం చెప్పారు.

Updated Date - 2022-06-24T18:30:37+05:30 IST