బాలకృష్ణ నేతృత్వంలో పేదలకు కూరగాయల పంపిణీ

ABN , First Publish Date - 2020-03-31T16:37:00+05:30 IST

అనంతపురం: హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.

బాలకృష్ణ నేతృత్వంలో పేదలకు కూరగాయల పంపిణీ

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పూట గడవని నిరు పేదల కోసం కూరగాయలను పంపించారు. ‘ఇంట్లోనే గడుపుదాం- కరోనాను తరముదాం’ అనే నినాదంతో బాలకృష్ణ వాటిని హిందూపూర్‌కు పంపించారు. బాలయ్య ఆదేశాల మేరకు హిందూపురంలోని ఆయన నివాసం వద్ద స్థానిక నాయకుడు అంబికా లక్ష్మినారాయణ పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.


Updated Date - 2020-03-31T16:37:00+05:30 IST