Badvelలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు హైదరాబాద్లో గుర్తింపు
ABN , First Publish Date - 2021-11-06T16:43:43+05:30 IST
బద్వేలులో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. శుక్రవారం స్కూల్కు వెళ్లిన విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇరు ప్రక్కల ఉన్న వారి
కడప: బద్వేలులో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. శుక్రవారం స్కూల్కు వెళ్లిన విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇరు ప్రక్కల ఉన్న వారి బంధువుల ఇళ్లలో కూడా వెతికారు. అయినా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు బద్వేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అదృశ్యమైన విద్యార్థులు హైదరాబాద్లో పోలీసులు ఉన్నట్లు గుర్తించారు. బద్వేల్కు నేడు తీసుకు వస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.