ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం

ABN , First Publish Date - 2022-05-27T06:18:04+05:30 IST

వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మో పడం తప్ప అభివృద్ధి శూన్యమని 58వ డివిజన్‌ అధ్యక్షుడు అలా తారక రామారావు అన్నారు.

ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం

ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం

పాయకాపురం, మే 26 : వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మో పడం తప్ప అభివృద్ధి శూన్యమని 58వ డివిజన్‌ అధ్యక్షుడు అలా తారక రామారావు  అన్నారు. 58వ డివిజన్‌లో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గుంజ గురుమూర్తి, కంచర్ల రంగనాఽథ్‌, మునగాల చిన రంగా, వీరయ్య చౌదరి, కర్రి వెంకటేశ్వరరావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T06:18:04+05:30 IST