ఆడ్వాణి సహా అందరూ నిర్దోషులే.. తీర్పు నిట్టూర్పు!

ABN , First Publish Date - 2020-10-01T02:25:03+05:30 IST

బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక కుట్ర ఉందనేందుకు సాక్ష్యాలే లేవని లక్నో సీబీఐ కోర్టు తెలిపింది. అభియోగాలు మోపబడిన 32 మంది ..

ఆడ్వాణి సహా అందరూ నిర్దోషులే.. తీర్పు నిట్టూర్పు!

బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక కుట్ర ఉందనేందుకు సాక్ష్యాలే లేవని లక్నో సీబీఐ కోర్టు తెలిపింది. అభియోగాలు మోపబడిన 32 మంది నిందితులంతా నిర్దోషులేనని తీర్పు చెప్పింది. అయితే కోర్టు తీర్పును ఓవైసీ వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో కోర్టు తీర్పుపై సీబీఐ పెదవి విప్పలేదు. ఈ అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-10-01T02:25:03+05:30 IST