ఆయుష్ డిస్పెన్సరీలు తెరవాలి
ABN , First Publish Date - 2020-11-30T05:11:29+05:30 IST
రాష్ట్రంలో మూతపడిన 456 ఆయుష్ డిస్పె న్సరీలను తెరవాలని ఆయుష్ వై ద్యులు కోరారు. ఈ మేరకు మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళంలో ఆదివారం కలసి వినతిపత్రం అం దజేశారు.
గుజరాతీపేట: రాష్ట్రంలో మూతపడిన 456 ఆయుష్ డిస్పె న్సరీలను తెరవాలని ఆయుష్ వై ద్యులు కోరారు. ఈ మేరకు మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళంలో ఆదివారం కలసి వినతిపత్రం అం దజేశారు. మెడికల్ ఆఫీసర్లులేక డిస్పెన్సరీలు మూతపడ్డాయని, కొవిడ్ సమయంలో సేవలందించి న ఆయుష్ వైద్యులను ఈ డిస్పె న్సరీల్లో వైద్యాధికారులుగా నియమిం చాలని కోరారు. వైఎస్ఆర్ అర్బన్ క్లీనిక్లు, డిస్పెన్సరీల్లో చాలా ఏళ్లుగా ఆయుష్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా యని వైద్యులు సాత్విక్, ప్రవీణ్, జైకిషోర్లు మంత్రికి వివరించారు.