రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2021-01-27T06:18:10+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), జనవరి 26: అయోఽధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మా ణం, జాతీయ స్వాభిమాన పున:ప్రతిష్ఠకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మహాలక్ష్మి మంగళవారం రూ.లక్ష విరాళం అందజేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ పేరిట

రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష విరాళం
విరాళం అందజేస్తున్న ఎమ్మెల్యే

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), జనవరి 26: అయోఽధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మా ణం, జాతీయ స్వాభిమాన పున:ప్రతిష్ఠకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మహాలక్ష్మి మంగళవారం రూ.లక్ష విరాళం అందజేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ పేరిట రూ.లక్ష చెక్కును సమితి సభ్యురాలు కర్రి పద్మక్ష, నారాయణకు అందజేశారు. 

Updated Date - 2021-01-27T06:18:10+05:30 IST