రామ మందిరానికి రూ.1,11,111 విరాళం

ABN , First Publish Date - 2021-01-27T05:49:13+05:30 IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రముఖ్‌ వేమూరి రామ్మోహన్‌రావు ప్రేరణతో పాతూరికి చెందిన విశ్రాంత గ్రామ పంచాయతీ సెక్రటరీ అడపా జయరాం రూ. 1.11,111 అందజేశారని పట్టణ ప్రముఖ్‌ సత్తిరాజు సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు.

రామ మందిరానికి రూ.1,11,111 విరాళం

  తణుకు, జనవరి 26 :  అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రముఖ్‌ వేమూరి రామ్మోహన్‌రావు ప్రేరణతో పాతూరికి చెందిన విశ్రాంత గ్రామ పంచాయతీ సెక్రటరీ అడపా జయరాం రూ. 1.11,111 అందజేశారని పట్టణ ప్రముఖ్‌ సత్తిరాజు సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పట్టణ సహ ప్రముఖ్‌ మల్లి రాధాకృష్ణ జయరాం కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-01-27T05:49:13+05:30 IST