ఆయేషా మీరా హత్య కేసు

ABN , First Publish Date - 2021-09-08T01:27:14+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా

ఆయేషా మీరా హత్య కేసు

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య కేసులో నార్కో అనాలసిస్ పరీక్షల పిటిషన్‌పై వాదనలను ఎల్లుండికి విజయవాడ కోర్టు వాయిదా వేసింది. అనుమానితులకు నార్కో పరీక్షలు చేసేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ సీబీఐ దాఖలు చేసింది. పిటిషన్‌పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.  

Updated Date - 2021-09-08T01:27:14+05:30 IST