జాతీయ విద్యావిధానంపై శిక్షకులకు అవగాహన

ABN , First Publish Date - 2021-01-27T05:57:44+05:30 IST

జాతీయ విద్యావిధానంపై శిక్షకులకు అవగాహన

జాతీయ విద్యావిధానంపై శిక్షకులకు అవగాహన

శంకర్‌పల్లి: ఆధునిక ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి నూతన జాతీయ విద్యావిధానం 2020 ఎన్‌ఈపీ ప్రకారం రూపొందించిన మూడంచెల బాధ్యతాయుత శిక్షణ విధానం ఎంతో అవసరమని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ టీపీ. శివకుమార్‌ అన్నారు. మండలపరిధి ప్రగతి సుదామాలో మంగళవారం నిర్వహించిన జాతీయ విద్యావిధానంపై శిక్షకులకు అవగాహన కల్పించారు.   ఈ కార్యక్రమంలో సీఎండీ జీబీకే రావు, డాక్టర్‌ ఖాదర్‌వలీ, డైరెక్టర్‌ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-27T05:57:44+05:30 IST