తహసీల్దార్ రామారావుకు అవార్డు
ABN , First Publish Date - 2021-01-27T06:11:14+05:30 IST
పెందుర్తి మండల రెవెన్యూ తహసీల్దార్ పైల రామారావుకు ఉత్తమ తహసీల్దార్గా అవార్డు లభించింది.
పెందుర్తి, జనవరి 26: పెందుర్తి మండల రెవెన్యూ తహసీల్దార్ పైల రామారావుకు ఉత్తమ తహసీల్దార్గా అవార్డు లభించింది. ఉద్యోగ నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందజేసినందుకు మంగళవారం నగరంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ వినయ్చంద్ చేతుల మీదుగా తహసీల్దార్ రామారావు అవార్డు, ప్రశంసాపత్రాన్ని స్వీకరించారు.