మంత్రి చేతుల మీదుగా పురస్కారం
ABN , First Publish Date - 2022-05-20T05:51:17+05:30 IST
రాష్ట్ర స్థాయిలో బ్యాంక్ లింకేజీ రు ణాలు, తిరిగి చెల్లింపు ప్రక్రియ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రథమ స్థా నంలో నిలిచినందుకు గాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతుల మీదుగా డీఆర్డీవో వినోద్ పురస్కారం అందుకున్నారు.
జగిత్యాల, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయిలో బ్యాంక్ లింకేజీ రు ణాలు, తిరిగి చెల్లింపు ప్రక్రియ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రథమ స్థా నంలో నిలిచినందుకు గాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతుల మీదుగా డీఆర్డీవో వినోద్ పురస్కారం అందుకున్నారు. హైద్రాబాద్లో జరిగిన ప్ర త్యేక కార్యక్రమంలో మంత్రి దయాకర్, సెర్ఫ్ సీఈవో సందీప్ కుమార్ సు ల్తానీయా చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. బ్యాంకు లింకే జీ రుణాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్బం గా డీఆర్డీవో వినోద్ను అభినందించారు.