విశాఖ : శానిటైజర్ తాగిన అటెండర్ మృతి

ABN , First Publish Date - 2020-06-07T17:29:28+05:30 IST

జిల్లాలోని నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీసులో మంచినీళ్లు అనుకొని పొరపాటుగా అటెండర్ సత్తిబాబు

విశాఖ : శానిటైజర్ తాగిన అటెండర్ మృతి

విశాఖపట్నం : జిల్లాలోని నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీసులో మంచినీళ్లు అనుకొని పొరపాటుగా అటెండర్ సత్తిబాబు శానిటైజర్ తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది హుటాహుటిన స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అటెండర్ మృతి చెందాడు. సత్తి బాబు కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Updated Date - 2020-06-07T17:29:28+05:30 IST