TS news: అసెంబ్లీ ముట్టడికి ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ యత్నం

ABN , First Publish Date - 2022-09-13T17:45:59+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.

TS news: అసెంబ్లీ ముట్టడికి ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ యత్నం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముట్టడికి వెళ్తున్న నిరసనకారులను అడ్డుకున్నారు. తెలంగాణ చేపల టెండర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని షిషర్‌మెన్స్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తెలంగాణ మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-13T17:45:59+05:30 IST