ఐసోలేషన్‌లో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై దాడి

ABN , First Publish Date - 2020-03-28T12:54:07+05:30 IST

చిత్తూరు: ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులను పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఐసోలేషన్‌లో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై దాడి

చిత్తూరు: ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులను పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని ఒక గ్రామానికి చెందిన 16 మంది ఇటీవలే మలేసియా నుంచి వచ్చారు. వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా వారిని పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

Updated Date - 2020-03-28T12:54:07+05:30 IST