తీన్మార్‌ మల్లన్నపై దాడి హేయమైన చర్య: నారాయణ

ABN , First Publish Date - 2020-07-12T23:12:34+05:30 IST

తీన్మార్‌ మల్లన్నపై దాడి హేయమైన చర్య అని సీపీఐ నేత నారాయణ తప్పుబట్టారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక గొంతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు.

తీన్మార్‌ మల్లన్నపై దాడి హేయమైన చర్య: నారాయణ

హైదరాబాద్: తీన్మార్‌ మల్లన్నపై దాడి హేయమైన చర్య అని సీపీఐ నేత నారాయణ తప్పుబట్టారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక గొంతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు. సాక్షాత్తూ కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండగానే శాంతిభద్రతల సమస్య ఎలా ఉందో గమనించారా? అని నారాయణ ప్రశ్నించారు.

Updated Date - 2020-07-12T23:12:34+05:30 IST