సల్మాన్రష్దీపై దాడి దిగ్ర్భాంతికరం: కంచ ఐలయ్య
ABN , First Publish Date - 2022-08-14T08:09:42+05:30 IST
సల్మాన్రష్దీపై జరిగిన దాడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలు, మేధావులు, ప్రజాతంత్ర శక్తులు ఖండించాలని ప్రముఖ తత్వవేత్త కంచ ఐలయ్య కోరారు.
హైదరాబాద్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): సల్మాన్రష్దీపై జరిగిన దాడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలు, మేధావులు, ప్రజాతంత్ర శక్తులు ఖండించాలని ప్రముఖ తత్వవేత్త కంచ ఐలయ్య కోరారు. ఆయనపై జరిగిన క్రూరమైన దాడి తనను దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు.