ఆంధ్రబ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్పై దాడి
ABN , First Publish Date - 2020-09-29T17:38:26+05:30 IST
అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని ఆంధ్రబ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్పై దాడి జరిగింది.
అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని ఆంధ్రబ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్పై దాడి జరిగింది. తాడిపత్రి మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మహిళకు తెలియకుండానే తమ ఖాతా నుంచి రూ.30 వేలు నగదు డ్రా చేసారంటూ ఫిల్డ్ ఆఫీసర్తో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో పరస్పర దాడులు చేసుకున్నారు.