కావలిలో ఎక్సైజ్ ఎస్ఐ పూర్ణకుమార్పై దాడి
ABN , First Publish Date - 2021-06-26T04:00:44+05:30 IST
జిల్లాలోని కావలిలో ఎక్సైజ్ ఎస్ఐ చల్ల పూర్ణకుమార్పై దాడి జరిగింది. పూర్ణకుమార్పై
నెల్లూరు: జిల్లాలోని కావలిలో ఎక్సైజ్ ఎస్ఐ చల్ల పూర్ణకుమార్పై దాడి జరిగింది. పూర్ణకుమార్పై అతని మామ, కుటుంబసభ్యులు దాడి చేసారు. కుటుంబకలహాల నేపథ్యంలో కంట్లో కారం చల్లి పూర్ణకుమార్పై దాడి చేసారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.