జిల్లాలో భానుడి ప్రతాపం

ABN , First Publish Date - 2021-03-07T07:20:05+05:30 IST

జిల్లాలో భానుడి ప్రతాపంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. శనివారం తాడిమర్రిలో అత్యధికంగా 38.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోద య్యాయి.

జిల్లాలో భానుడి ప్రతాపం

బుక్కరాయసముద్రం, మార్చి 6: జిల్లాలో భానుడి ప్రతాపంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. శనివారం తాడిమర్రిలో అత్యధికంగా 38.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. వజ్రకరూరులో 38.6, తాడిపత్రి 38.4, తనకల్లు 38. 2, యల్లనూరు 38.1, శెట్టూరు 37.9, మడకశిర, శింగనమల 37.7, యాడికి 37.6, విడపనకల్లు 37.3, పామిడి37.2 డిగ్రీల సెల్సియస్‌, 30 మండలాల్లో 35 డిగ్రీలు పైగా నమోదయ్యాయి. పగటి పూట ఎండలు ఉంటున్నా.. వేకువజామున చలి కొనసాగుతోందని వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-03-07T07:20:05+05:30 IST