41 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-07-26T06:24:29+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు.

41 మందికి కరోనా

అనంతపురం వైద్యం, జూలై 25: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. మరణాలు జరగలే దు. జిల్లాలో ఇప్పటి వరకు 155978 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 154501 మంది ఆరోగ్యంగా కోలుకు న్నారు. 1077 మంది మరణించారు. ప్రస్తుతం 400 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-07-26T06:24:29+05:30 IST