రేషన్‌ బాగోలేదని పోస్టు.. యువకుడిపై దాడి

ABN , First Publish Date - 2020-05-29T07:54:26+05:30 IST

రేషన్‌ బాగోలేదని పోస్టు.. యువకుడిపై దాడి

రేషన్‌ బాగోలేదని పోస్టు.. యువకుడిపై దాడి

సత్తెనపల్లి, మే 28: గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన   సయ్యద్‌ ఖాశీం 15 రోజుల క్రితం రేషన్‌బియ్యం బాగోలేవని వాట్సా్‌పలో పోస్టు చేశాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఖాశీం బహిర్భూమికి వెళ్లగా  చిన్ననాగుల్‌మీరా, మరో పది మంది దాడిచేసి గాయపరిచారని పట్టణ పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

Updated Date - 2020-05-29T07:54:26+05:30 IST