ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదు: అశోక్ బాబు

ABN , First Publish Date - 2022-05-24T18:08:02+05:30 IST

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదని ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. చేసిన పనికి జీతం

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదు: అశోక్ బాబు

అమరావతి : ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదని ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. చేసిన పనికి జీతం కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఏ వ్యవస్థను కదిపినా ఉద్యోగులు బలిపశువుల్లా మారుతున్నారన్నారు. సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలపై.. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-24T18:08:02+05:30 IST