మరో మసీదు కోల్పోవాలని లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

ABN , First Publish Date - 2022-05-15T07:25:20+05:30 IST

ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయిన ముస్లింలు..

మరో మసీదు కోల్పోవాలని లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌,  మే 14(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయిన ముస్లింలు.. మరో మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. జ్ఞానవాపి మసీదు సర్వేపై వారాణసీ కోర్టు తీర్పు 1991 నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు. 

Updated Date - 2022-05-15T07:25:20+05:30 IST