అరుణ్సాగర్ విశిష్ట పురస్కారాలు
ABN , First Publish Date - 2021-12-27T05:51:50+05:30 IST
సాహితీ రంగంలో, పాత్రికేయ రంగంలో విశేష సేవలందించిన వారికి ఏటా అం దించే అరుణ్సాగర్ విశిష్ట పురస్కారాలను సాహిత్యానికి ప్రసాదమూర్తి...
సాహితీ రంగంలో, పాత్రికేయ రంగంలో విశేష సేవలందించిన వారికి ఏటా అం దించే అరుణ్సాగర్ విశిష్ట పురస్కారాలను సాహిత్యానికి ప్రసాదమూర్తి, పాత్రికేయానికి ఎం.నాగేశ్వర్రావు స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ జనవరి 2, 2022న ఉ.10.30 గం.లకు ప్రెస్క్లబ్, సోమాజీగూడ, హైద రాబాద్లో జరుగుతుంది. సభలో అల్లం నారాయణ, కె. శ్రీనివాస్లు అరుణ్ సాగర్ స్మారకోపన్యాసం చేస్తారు. జూలూరు గౌరీ శంకర్, కట్టా శేఖర్రెడ్డి, గోరటి వెంకన్న, సీహెచ్ క్రాంతికిరణ్, కె. శివారెడ్డి, ఘంటా చక్రపాణి, బీఆర్ నాయుడు పాల్గొంటారు.
అరుణ్సాగర్ ట్రస్ట్