వాహన దొంగల అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-09T02:16:45+05:30 IST

నగరంలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని

వాహన దొంగల అరెస్ట్

హైదరాబాద్: నగరంలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు బాలానగర్‌ డీసీపీ పద్మజ తెలిపారు. మరో ఇద్దరు  పరారీలో ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యులు 24 ద్విచక్రవాహనాలను చోరీ చేశారని డీసీపీ తెలిపారు. వాటి విలువ 46 లక్షలు ఉంటుందని బాలానగర్‌ డీసీపీ పద్మజ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-09T02:16:45+05:30 IST