ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2022-02-05T02:40:55+05:30 IST
నేరేడుచర్లలో కానిస్టేబుల్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు
సూర్యాపేట: నేరేడుచర్లలో కానిస్టేబుల్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్కి తరలించారు. వారి వద్ద నుంచి రూ.13 లక్షల విలువైన 27 తులాల బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.