పేకాట రాయుళ్ల అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-13T21:50:23+05:30 IST
జిల్లా కేంద్రంలో ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడుతుతున్న ఎడుగురు పేకాట రాయుల్లను
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడుతుతున్న ఎడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 70 వేల నగదు, 7మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.